వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
43 వ శ్లోకం
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||1-43|| .
వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి
పులహుడు లేదా పులాహా ఋషి లేదా పులహా విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ కుమారుడు, మొదటి మన్వంతరములో సప్త (సెవెన్ గ్రేట్ సేజేస్ రిషి) బ్రహ్మ ఋషులు అయిన మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు లందు ఒకడు. ఇంకొక వర్గీకరణలో బ్రహ్మ చేత సృష్టించబడిన పది ప్రజాపతిలలో ఒకడైన పులహా, ప్రజల పాలకుడు. బ్రహ్మ సప్త ఋషులను, పదిమంది ప్రజాపతులను (కొన్ని లెక్కల ప్రకారం 21 మంది) రూపొందించినట్లుగా, వీరి నుండి మానవులు అందరూ జన్మించినట్లుగానూ నమ్ముతారు. పులహుడు బ్రహ్మ యొక్క తల భాగము నుండి జన్మించిన ఐదవ కుమారుడు.
© Copyright శ్రీ భగవధ్గీత